అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | CM Revanth Reddy Sensational Comments on Allu Arjun

CM Revanth Reddy Sensational Comments on Allu Arjun

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ఆయన, ఈ అంశంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ మరణించిందని, ఆమె కొడుకు జీవితంపై పోరాటం చేస్తున్నాడని ప్రస్తావిస్తూ, అల్లు అర్జున్ చట్టపరమైన చర్యలపై తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. అల్లు అర్జున్ పై ఘాటైన వ్యాఖ్యలు “అల్లు అర్జున్ ఏం భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పోరాడి దేశాన్ని గెలిపించాడా?” అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర … Read more

అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందా? | Allu Arjun Arrest Over Sandhya Theatre Tragedy

Allu Arjun Arrest Over Sandhya Theatre Tragedy

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన పుష్ప 2 కథానాయకుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ఆయన రేవంత్ రెడ్డి రెండు వ్యక్తుల మృతికి కారణమని ఆరోపిస్తూ, ముందుగా ఆయన్నే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అరెస్ట్ ఎందుకు చేసారంటే? పుష్ప 2 ప్రమోషన్ సందర్భంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో … Read more

మూకుమ్మడిగా సాక్షి జర్నలిస్టులపై కర్రలతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు | Shocking Attack on Sakshi Journalists by TDP Activists

Shocking Attack on Sakshi Journalists by TDP Activists

కడప జిల్లాలో సాక్షి జర్నలిస్టులపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సుమారు 50 మంది కలిసి సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్ రాజారెడ్డి, కెమెరామన్ రాములపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో జర్నలిస్టులకు గాయాలు అవ్వడంతో పాటు వారి చొక్కాలను చింపేసి దాడి చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఎన్నికల ప్రక్రియలో వివాదాలు కడప జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సానుభూతిపరులు నామినేషన్లు వేయకుండా … Read more

అనాధ పిల్లలకు ఆదుకునేలా కొత్త పధకం ప్రవేశపెట్టనున్న చంద్రబాబు | CM Chandrababu Naidu Announced New Pension for Orphans

CM Chandrababu Naidu Announced New Pension for Orphans

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లాల కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లల సంక్షేమంపై ప్రాధాన్యతనిచ్చారు. తల్లి ప్రసవ సమయంలో లేదా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన పిల్లల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. అనాధల మేలు కొరకు పెన్షన్ పథకం వివరణలో, బాపట్ల జిల్లా కలెక్టర్ ఇలాపేర్కొన్నారు, “ప్రస్తుత మిషన్ వాత్సల్య పథకంలో మూడు సంవత్సరాల పాటు అనాధ పిల్లలకు రూ.4000 వరకు పెన్షన్ అందించే ఏర్పాటు … Read more

6 లక్షల పించన్లు రద్దు చేయనున్న ప్రభుత్వం | Government Plans to Cancel 6 Lakh Pensions

Government Plans to Cancel 6 Lakh Pensions

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా పొందిన పించన్లను తొలగించేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై కీలక చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పించన్ల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు: పించన్ల రద్దు కడప జిల్లాలో 3700 అనుమానాస్పద కేసులు పరిశీలించగా, దాదాపు 90% ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్లు తేలిందని కలెక్టర్లు తెలిపారు. … Read more

ట్రాఫిక్ నియమాల అమలులో నిర్లక్ష్యం పట్ల హైకోర్టు ఆగ్రహం | AP High Court Serious On Police

AP High Court Serious On Police

ట్రాఫిక్ చలాన్ చెల్లించనివారి ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ట్రాఫిక్ చలాన్‌ చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడంతో, చట్టాలు అమలు చేయడంలో పోలీసుల బాధ్యతారాహిత్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్ వెళ్లేవారు సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటున్నారు? “ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు చేరగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు. ఇది ఏపీ ట్రాఫిక్ నియమాల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం,” అని కోర్టు పేర్కొంది. … Read more

కూతురుని వేధించినందుకు కువైట్ నుండి వచ్చి చంపేసిన తండ్రి | Father Returns from Kuwait and Kills Man for Harassing His Daughter

Father Returns from Kuwait and Kills Man for Harassing His Daughter

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని కొత్తమంగంపేటలో జరిగిన హత్య కేశం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటన పట్ల పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా విచారణ ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా నిందితుడి అంగీకారం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంజనేయప్రసాద్ కువైట్ నుంచి ప్రత్యేకంగా ఈ హత్యను జరిపినట్లు స్వయంగా వీడియో విడుదల చేసి ఒప్పుకున్నారు. వీడియోలో తన కూతురిపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు … Read more

గుంటూరు వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అక్రమ అరెస్ట్ | Police Arrest YSRCP Social media Activist Prem Kumar in Guntur

Police Arrest YSRCP Social media Activist PremKumar In Guntur

గుంటూరులో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది. టీడీపీ నాయకులపై విమర్శలు చేసే పోస్టులు పెట్టినందుకు ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పోలీసులు అని చెప్పుకుని అతన్ని బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదులు ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, అర్ధరాత్రి 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వద్దకు వచ్చి, విద్యుత్ కోత పెట్టి … Read more

లగచర్ల ఘటనలో అరెస్టైన రైతు ఈర్య నాయక్‌కు హార్ట్ ఎటాక్ | Accused in Lagacharla Incident Suffers Heart Attack

Accused in Lagacharla Incident Suffers Heart Attack

లగచర్ల ఘటనలో అరెస్టైన రైతు ఈర్య నాయక్ ఆరోగ్యం ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం రాత్రి ఈర్య నాయక్ ఛాతిలో నొప్పి పడ్డడంతో అధికారులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు హార్ట్ ఎటాక్‌ను ధృవీకరించగా, అతడిని ఈరోజు నిమ్స్ ఆసుపత్రికి తరలించనున్నట్టు సమాచారం. ప్రభుత్వంపై ఆరోపణలు ఈ వ్యవహారంపై ప్రభుత్వం గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై సమాచారం బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. జైలులో … Read more

పేర్ని నాని భార్యపై పోలీస్ కేసు | Police Case on Perni Nani Wife

Police Case on Perni Nani Wife

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు నమోదైంది. ఈ కేసు మచిలీపట్నం సివిల్ సప్లైస్ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు నమోదు చేయబడింది. గిడ్డంగి అద్దెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జయసుధ పేరిట ఒక గిడ్డంగి నిర్మించబడింది. ఈ గిడ్డంగిని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. అయితే, ఇటీవల పోలీసులు ఆ గిడ్డంగిలో తనిఖీలు నిర్వహించగా, … Read more