రేషన్ బియ్యం షిప్ సీజ్ పై రాజకీయ దుమారం | Political Storm Over Ration Rice Ship Seizure

Political Storm Over Ration Rice Ship Seizure

ఆంధ్రప్రదేశ్‌లో స్టెల్లా షిప్ సీజ్ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాకినాడ పోర్ట్‌లో 1,064 టన్నుల రేషన్ బియ్యంతో ఉన్న ఈ షిప్‌ను సీజ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు పరస్పర విమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. అసలు వివాదం ఏమిటి? కాకినాడ పోర్ట్‌లో స్టెల్లా అనే షిప్‌లో ఉన్న రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అయితే, విపక్ష నేతలు మాజీ మంత్రి పేర్ని … Read more

ఏపీ ప్రభుత్వం 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం | AP Government Implements ESMA on 104 Employees

AP Government Implements ESMA on 104 Employees

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇన్ని రోజులైనా కార్మికులను పట్టించుకోకపోవడంతో వాలంటీర్లు, ఆశావర్కర్లు, 104 ఉద్యోగులు ఇలాంటి అన్ని రకాల కార్మికులు నిరసనలు చేపడుతున్నారు. ప్రస్తుతం 104 ఉద్యోగుల నిరసనలు ప్రభుత్వ చర్యలకు దారితీశాయి. రాష్ట్ర ప్రభుత్వం 104 ఉద్యోగులపై ఎస్మా (ESMA) ప్రయోగం చేసింది అందువలన ఈ సమస్య మరింత పెద్దదిగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో గతంలోనే 104 ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 26 నుండి … Read more

తప్పుడు కేసులు పెట్టినందుకు రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు | Harish Rao Slams Revanth Reddy Over False Cases

Harish Rao Slams Revanth Reddy Over False Cases

తెలంగాణ రాజకీయ వేదికపై మరొకసారి విమర్శల జోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి తనపై లక్షల తప్పుడు కేసులు పెట్టించినా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం ఆపనన్నారు. తీవ్ర ఆరోపణలు హరీష్ రావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శిస్తూ, “అన్యాయాలను ప్రశ్నిస్తే సహించలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని” ఆరోపించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మరో తప్పుడు కేసు పెట్టించారని పేర్కొన్నారు. … Read more

ప్రజల అభిప్రాయాల సేకరణకు  సిద్ధమైన కూటమి ప్రభుత్వం | AP Govt Ready for Public Opinion Collection Using IVRS

AP Govt Ready for Public Opinion Collection Using IVRS

కూటమి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పొందడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVRS) సిస్టంను వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా పథకాలలో మార్పులు చేయాలని నిర్ణయించారు. పెన్షన్ పథకం పై ప్రత్యేక దృష్టి ఇంటింటికి పెన్షన్లు అందుతున్నాయా? దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీపై ఇబ్బందులెవరైనా ఎదుర్కొంటున్నారా? వంటి ప్రశ్నల ద్వారా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. నూతన పాలసీలపై ప్రజల స్పందన సర్కారు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం, మద్యం … Read more

ఆంధ్ర వక్ఫ్ బోర్డ్ రద్దు వెనుక నిజాలు | Andhra Waqf Board Dissolution

Andhra Waqf Board Dissolution

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారిన అంశం వక్ఫ్ బోర్డ్ రద్దు. వైఎస్ఆర్‌సీపీ హయాంలో కొనసాగిన వక్ఫ్ బోర్డ్‌ ని కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో తెలుసుకోవాలి. వక్ఫ్ అంటే ఏమిటో, ఎందుకు ఈ బోర్డ్‌ రద్దు అయ్యిందో తెలుసుకుందాం. వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అనేది ముస్లిం సమాజంలో చారిటబుల్ సంస్థలకు అంకితం చేసిన ఆస్తి. దీని కింద ఇళ్లు, షేర్లు, పుస్తకాలు వంటి దానాలు చేస్తారు. వీటిని మసీదు, విద్యాసంస్థలు, దర్గా, … Read more

“రా ఎన్టీఆర్” పేరుతో పేదలకు ఉచిత భోజనం అందిచబోతున్న అభిమానులు | NTR Fans Launch Free Meals Service in Pithapuram

NTR Fans Launch Free Meals Service in Pithapuram

పిఠాపురం నగరంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ గొప్ప సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుపేదలకు ఉచిత భోజన సదుపాయాన్ని అందించే లక్ష్యంతో RAW NTR సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మీల్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం పిఠాపురం నుండి ప్రారంభమై, త్వరలోనే 33 గ్రామాలకు విస్తరించనుంది. సేవకు పునాది RAW NTR సంస్థ ప్రెసిడెంట్ నల్లా గోవింద్ మాట్లాడుతూ, “లేని వారు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ సేవ ప్రారంభమైంది. ఇది రాజకీయాలకు అతీతంగా, పూర్తిగా అభిమానుల … Read more

ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య | Shocking Honor Killing of Lady Constable in Ibrahimpatnam

Shocking Honor Killing of Lady Constable in Ibrahimpatnam

రంగారెడ్డి (తాజావార్త): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోరం చోటు చేసుకుంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగమణి (26)ను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. కుటుంబ వివాదమే కారణం? పోలీసుల ప్రాథమిక అనుమానం ప్రకారం, నాగమణి కులాంతర వివాహం చేసుకోవడం కుటుంబంలో తీవ్రమైన వివాదాలకు దారి తీసింది. ఈ వివాహం తమ కుటుంబ పరువును దెబ్బతీసిందని భావించిన ఆమె సోదరుడు పరమేష్, ఈ హత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. … Read more

షిప్ ని సీజ్ చెయ్యడం కుదరదు అన్న కస్టమ్స్ అధికారులు | Pavan Kalyan Seize the ship Controversary

Pavan Kalyan Seize the ship Controversary

కాకినాడ పోర్టు సమీపంలో అక్రమ రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 650 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి, అధికారులను విమర్శిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై ఆగ్రహం పవన్ కళ్యాణ్ ఘటన స్థలానికి చేరుకున్న వెంటనే లోకల్ ఎమ్మెల్యే కొండబాబును పరోక్షంగా హెచ్చరించారు. “ఇలా స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? కంటైనర్లలో ఏముందో చూసే బాధ్యత … Read more

దళిత రైతుల భూమి కోసం రియల్టర్ దౌర్జన్యం | Realtor Land Grab Sparks Dalit Farmers Outrage

Realtor Land Grab Sparks Dalit Farmers Outrage

తెలంగాణ (తాజావార్త): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో దళిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని కాజేయడానికి ఒక ప్రముఖ రియల్టర్ ప్రయత్నిస్తున్నాడని, అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం జరిపినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై రైతులు కలెక్టర్‌ను, హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయించారు. రైతుల ఆవేదన “మా పెద్దలు కష్టపడి సంపాదించిన భూమి ఇది. అప్పులు చేసి, కష్టపడి పంటలు పండిస్తున్నాం. కానీ ఇప్పుడు అన్యాయం జరుగుతోంది. అనుమతి లేకుండా మా భూమిలోకి ప్రవేశించి … Read more