విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్లోని కోర్బా నుంచి విశాఖపట్నం వెళ్తున్న కోర్బా ఎక్స్ప్రెస్ (18517) రైలు కోచ్లో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలు కోర్బా నుంచి తిరుమల వెళుతోంది.
నాల్గవ ప్లాట్ఫారం పై ఆగి ఉన్న తిరుమల express లో మంటలు చెలరేగాయి. 4 భోగీలు మంటల్లో తగలబడ్డాయి. ముందుగా AC బోగీలలో మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు.

అధికారులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిధిలో దట్టంగా పొగ అలుముకుంది.
ప్రయాణికులను బయటకు పంపి సహాయక చర్యలను చేపట్టారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Twitter Post
#WATCH |Andhra Pradesh: Fire broke out in an empty coach of a train at Visakhapatnam railway station.
It was extinguished immediately. The incident took place around 10 am. No other coaches were affected due to this, say Railways
More details awaited. pic.twitter.com/SvL6biI3Kp
— ANI (@ANI) August 4, 2024