ఎక్సైజ్ పాలసీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు | Supreme Court Grants Bail to Kavitha

WhatsApp Group Join Now

తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు కుమార్తె, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేత కే కవితకు ఐదు నెలల జైలు శిక్ష తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మనీలాండరింగ్ మరియు అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉన్నందున ఆమెను అరెస్టు చేశారు. విచారణకు చాలా సమయం పడుతుందని, అందుకే ఆమెను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.

 Supreme Court Grants Bail to Kavitha
BRS Leader K Kavitha Got Bail in Delhi Liqour Scam

ఈరోజు సుప్రీం కోర్టు 2 ప్రధాన అంశాల పరంగా కవిత గారికి బెయిల్ మంజూరు చేసింది.

1. CBI తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది

2. ED తన విచారణ పూర్తి చేసింది

బెయిల్ కండిషన్స్

రెండు కేసుల్లో ఒక్కొక్క దానికి రూ.10 లక్షల చొప్పున బెయిల్ బాండ్లు ఇవ్వాలని కవితను సుప్రీంకోర్టు కోరింది. ఆమె తన పాస్‌పోర్ట్‌ను కోర్టుకు అప్పజెప్పాలని మరియు సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సాక్షులను ప్రభావితం చేయకూడదని కూడా చెప్పబడింది. స్కామ్‌లో కవిత ప్రమేయం ఉందనడానికి ఈడీ, సీబీఐల వద్ద ఎలాంటి రుజువు ఉందో కోర్టు చెప్పాలన్నారు.

BRS లీడర్స్ సంతోషం

ఏ ఆధారాలు లేకుండా రాజకీయ అక్కసుతో తమ లీడర్ ని 5 నెలలు జైల్లో పెట్టారని, చివరకి న్యాయం గెలిచిందని BRS పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో

Kavitha Got Bail in Delhi Liquor Scam

KTR స్పందన

Webstory

Leave a Comment