ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచుతున్న చంద్రబాబు | Electricity Charges Increasing in Andhra Pradesh

Electricity Charges Increasing in Andhra Pradesh

చంద్రబాబు సర్కార్ విద్యుత్ ఛార్జీలను దాదాపు 40% పెంచేందుకు కసరత్తు చేస్తోంది. రూ.6 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే వివాదంపై చంద్రబాబు గారు తీవ్రంగా వ్యతిరేకించిన మాట అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ హయాంలో డిస్కంలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలో ఇబ్బందులు ఉన్నాయని విద్యుత్ ఛార్జీల పెంపునకు శ్రీకారం చుట్టగా, చంద్రబాబు గారు దానిని తీవ్రంగా విమర్శించారు. ఆ … Read more

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై ఆందోళన | MLC Jeevan Reddy Follower Murder

MLC Jeevan Reddy Follower Murder

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్య రాజకీయ ప్రతీకార చర్యగా కనిపిస్తోంది. ఈ ఘటన కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆవేదన రేకెత్తించగా, “తమ్ముడిలాంటి వ్యక్తిని కోల్పోయా,” అంటూ జీవన్ రెడ్డి కన్నీరు మున్నీరు అయ్యారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య? జీవన్ రెడ్డి ఈ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, కాంగ్రెస్ … Read more

హైడ్రా పై రేవంత్ తో మాట్లాడమని రాహుల్ కు హరీష్ రావు విజ్ఞప్తి | Harish Rao Urges Rahul Gandhi to Address Revanth Reddy on Hydra Issue

Harish Rao Urges Rahul Gandhi to Address Revanth Reddy on Hydra Issue

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పాలనతో ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తోందని బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తూ, తెలంగాణలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాబాసాహెబ్ రాజ్యాంగ సూత్రాలను కాదని అధికార ప్రదర్శనకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్ట్ పై హైకోర్టు అభిప్రాయం – కాంగ్రెస్ తీరుకు ఆందోళన హైకోర్టు మూసీ నదీతీరం మరియు హైడ్రా అంశాలపై వెలువరించిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని హరీష్ … Read more