ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య | Shocking Honor Killing of Lady Constable in Ibrahimpatnam
రంగారెడ్డి (తాజావార్త): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోరం చోటు చేసుకుంది. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నాగమణి (26)ను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. కుటుంబ వివాదమే కారణం? పోలీసుల ప్రాథమిక అనుమానం ప్రకారం, నాగమణి కులాంతర వివాహం చేసుకోవడం కుటుంబంలో తీవ్రమైన వివాదాలకు దారి తీసింది. ఈ వివాహం తమ కుటుంబ పరువును దెబ్బతీసిందని భావించిన ఆమె సోదరుడు పరమేష్, ఈ హత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. … Read more