రైతుల భూముల విషయంలో ప్రభుత్వం తీరుపై ఈటెల రాజేందర్ ఆగ్రహం | Etela Rajender Slams Government Over Farmers Land Issues

Etela Rajender Slams Government Over Farmers' Land Issues

కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూముల విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 50 లక్షల రూపాయల విలువైన భూములను 10 లక్షల రూపాయల కింద తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు జనసామాన్యంలో ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ తీరుపై ఈటెల విమర్శలు “ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం ఒకటైతే, బడా కంపెనీలకు అప్పజెప్పడం వేరే సంగతి,” అంటూ ఈటెల రాజేందర్ ఆరోపించారు. భూముల విషయంలో రైతుల … Read more

కొడంగల్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత | Villagers Attacks Vikarabad Collector Prateek Jain

Villagers Attacks Vikarabad Collector Prateek Jain

తెలంగాణ: వికారాబాద్ జిల్లాలో రైతులు, గ్రామస్థులు కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ స్థాపనపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్‌పై రాళ్లు, కర్రలతో దాడి జరిగింది. అధికారులు ప్రజల ఆగ్రహానికి గురై వాహనాలపై దాడి జరిగింది. కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళ కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై మహిళ ఒకరు చేయి చేసుకోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇది చూసిన గ్రామస్థులు ఆగ్రహంతో రాళ్లు, కర్రలతో అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. … Read more