6 లక్షల పించన్లు రద్దు చేయనున్న ప్రభుత్వం | Government Plans to Cancel 6 Lakh Pensions

Government Plans to Cancel 6 Lakh Pensions

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా పొందిన పించన్లను తొలగించేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై కీలక చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పించన్ల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు: పించన్ల రద్దు కడప జిల్లాలో 3700 అనుమానాస్పద కేసులు పరిశీలించగా, దాదాపు 90% ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్లు తేలిందని కలెక్టర్లు తెలిపారు. … Read more

వాలంటీర్ వ్యవస్థపై మంత్రుల సంచలన వ్యాఖ్యలు | Minister Clarity on Volunteer System

Minister Clarity on Volunteer System

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వాలంటీర్ వ్యవస్థపై ఘాటు చర్చ చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించింది. మంత్రి బాల వీరాంజనేయులు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత మైలేజ్ ఇచ్చాయి. ప్రభుత్వం ప్రకటన: “వాలంటీర్ వ్యవస్థ లేనే లేదు” వైఎస్ఆర్సిపి నాయకత్వంలో ప్రభుత్వ ప్రతినిధి మంత్రి బాలవీరాంజనేయులు, “వాలంటీర్ల వ్యవస్థ లేనే లేదు. లేని వ్యవస్థకు వేతనాల పెంపు ఎలా చేస్తాము?” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు … Read more

ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచుతున్న చంద్రబాబు | Electricity Charges Increasing in Andhra Pradesh

Electricity Charges Increasing in Andhra Pradesh

చంద్రబాబు సర్కార్ విద్యుత్ ఛార్జీలను దాదాపు 40% పెంచేందుకు కసరత్తు చేస్తోంది. రూ.6 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే వివాదంపై చంద్రబాబు గారు తీవ్రంగా వ్యతిరేకించిన మాట అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ హయాంలో డిస్కంలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలో ఇబ్బందులు ఉన్నాయని విద్యుత్ ఛార్జీల పెంపునకు శ్రీకారం చుట్టగా, చంద్రబాబు గారు దానిని తీవ్రంగా విమర్శించారు. ఆ … Read more

పిఠాపురం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన వైఎస్‌ జగన్ | YS Jagan Visited Pithapuram Flood-Affected Areas

YS Jagan Visited Pithapuram Flood Affected Areas

పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను జగన్‌కు వివరించారు. రైతులు తమ ఇళ్లను కోల్పోయి, పొలాల్లో పండించిన పంటలు నీటమునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తాము తీవ్ర ఆవేదనలో ఉన్నామని, ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని, ఆదుకోవట్లేదని జగన్‌ వద్ద విన్నవించారు. ముంపు కారణంగా నష్టపోయిన రైతులను, బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు జగన్. బాధితులకు న్యాయం జరిగేలా … Read more