అనాధ పిల్లలకు ఆదుకునేలా కొత్త పధకం ప్రవేశపెట్టనున్న చంద్రబాబు | CM Chandrababu Naidu Announced New Pension for Orphans

CM Chandrababu Naidu Announced New Pension for Orphans

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లాల కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లల సంక్షేమంపై ప్రాధాన్యతనిచ్చారు. తల్లి ప్రసవ సమయంలో లేదా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన పిల్లల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. అనాధల మేలు కొరకు పెన్షన్ పథకం వివరణలో, బాపట్ల జిల్లా కలెక్టర్ ఇలాపేర్కొన్నారు, “ప్రస్తుత మిషన్ వాత్సల్య పథకంలో మూడు సంవత్సరాల పాటు అనాధ పిల్లలకు రూ.4000 వరకు పెన్షన్ అందించే ఏర్పాటు … Read more

సజ్జల భార్గవ్ డ్రైవర్ ను చిత్రహింసలు పెట్టిన పోలీసులు | Police Tortured Sajjala Bhargav Driver

Police Tortured Sajjala Bhargav Driver

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సజ్జల భార్గవ్ కేసు విషయంలో భార్గవ్ కార్ డ్రైవర్ అయిన యామర్తి సుబ్బారావుపై పోలీసుల దురుసు ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారి తీసింది. సజ్జల భార్గవ్ కేసు నేపథ్యం సజ్జల భార్గవ్ గతంలో వైస్సార్సీపీ సోషల్ మీడియా హెడ్‌గా పనిచేశారు. ప్రభుత్వ మార్పు తర్వాత, ఆయనపై అనేక ఫాల్స్ కేసులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు, సుప్రీం కోర్టులు సజ్జల భార్గవ్‌కు అరెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ, … Read more

ఏపీ ప్రభుత్వం 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం | AP Government Implements ESMA on 104 Employees

AP Government Implements ESMA on 104 Employees

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇన్ని రోజులైనా కార్మికులను పట్టించుకోకపోవడంతో వాలంటీర్లు, ఆశావర్కర్లు, 104 ఉద్యోగులు ఇలాంటి అన్ని రకాల కార్మికులు నిరసనలు చేపడుతున్నారు. ప్రస్తుతం 104 ఉద్యోగుల నిరసనలు ప్రభుత్వ చర్యలకు దారితీశాయి. రాష్ట్ర ప్రభుత్వం 104 ఉద్యోగులపై ఎస్మా (ESMA) ప్రయోగం చేసింది అందువలన ఈ సమస్య మరింత పెద్దదిగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో గతంలోనే 104 ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 26 నుండి … Read more

ప్రజల అభిప్రాయాల సేకరణకు  సిద్ధమైన కూటమి ప్రభుత్వం | AP Govt Ready for Public Opinion Collection Using IVRS

AP Govt Ready for Public Opinion Collection Using IVRS

కూటమి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పొందడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVRS) సిస్టంను వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా పథకాలలో మార్పులు చేయాలని నిర్ణయించారు. పెన్షన్ పథకం పై ప్రత్యేక దృష్టి ఇంటింటికి పెన్షన్లు అందుతున్నాయా? దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీపై ఇబ్బందులెవరైనా ఎదుర్కొంటున్నారా? వంటి ప్రశ్నల ద్వారా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. నూతన పాలసీలపై ప్రజల స్పందన సర్కారు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం, మద్యం … Read more

రోడ్లను అవుట్సోర్స్ చేసి టోల్ వసూలు చేయనున్న చంద్రబాబు | Chandrababu Shocking New Plan for AP Roads

Chandrababu Shocking New Plan for AP Roads

రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి అవుట్ సోర్సింగ్ విధానం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. జాతీయ రహదారుల తరహా మోడల్ చంద్రబాబు మాట్లాడుతూ, జాతీయ రహదారుల తరహాలోనే రోడ్ల నిర్మాణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తామని చెప్పారు. ఈ ఏజెన్సీలు టోల్ చార్జీల ద్వారా తమ పెట్టుబడులను తిరిగి పొందుతాయని పేర్కొన్నారు. అయితే, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లపై టోల్ వసూలు చేయబోమని స్పష్టం చేశారు. ప్రధానంగా కార్లు, లారీలు, … Read more

ప్రభుత్వం హామీలను విస్మరించిందని ఆశా వర్కర్ల ఆరోపణ | Asha Workers Fires on AP Govt

Asha Workers Fires on AP Govt

ఆశా వర్కర్లు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. వీరి సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోలు జారీ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఆశా వర్కర్ల ఆవేదన ఆశా వర్కర్లు తమకు కనీస వేతనం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. తమకు 26,000 రూపాయల కనీస వేతనం, 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు, మెటర్నిటీ సెలవులు వంటి … Read more

డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై కేసు నమోదు | Case Filed Against Director Ram Gopal Verma

Case Against Director Ram Gopal Verma

ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు కావడం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ ఇటీవల తన సినిమా “వ్యూహం” ప్రమోషన్ కోసం చేసిన సోషల్ మీడియా పోస్టులు నారావారి ఫ్యామిలీకి అనుకూలంగా లేవని టీడీపీ నేత రామలింగం ఆరోపించారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అవి నారావారి కుటుంబాన్ని కించపరిచేలా ఉన్నాయని టీడీపీ నాయకుడు రామలింగం ఆరోపించారు. … Read more

ఆర్టీసీ ఉన్నత ఉద్యోగులకు చంద్రబాబు బంపర్ ఆఫర్ | Gazetted Status for RTC High Cader Employees

Gazetted Status for RTC High Cader Employees

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉన్నత ఉద్యోగులకు గెజిటెడ్ హోదా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. పూర్వం జగన్ గారు చేసిన మంచి పని గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు RTC ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించి ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు … Read more

చంద్రబాబుకు NSG కమాండోల భద్రత కట్‌ | NSG Commandos Security cancel for Chandrababu

NSG Commandos Security cancel for Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్రం నుంచి అనూహ్యమైన షాక్ వచ్చింది. 2003 నుండి చంద్రబాబు పొందుతున్న NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండో భద్రతను కేంద్రం ఉపసంహరించింది. ఈ భద్రత అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న రాజకీయ ప్రముఖులకు మాత్రమే అందించబడుతుంది. సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో Z+ భద్రత NSG కమాండోలను తొలగించినప్పటికీ, చంద్రబాబుకు ఇప్పటికీ Z+ కేటగిరీ భద్రత అందించబడుతుంది. ఈ భద్రతను సీఆర్‌పీఎఫ్ కమాండోలు కొనసాగిస్తారు. NSG కమాండోలకు అత్యుత్తమ శిక్షణ ఉంటే, సీఆర్‌పీఎఫ్ … Read more

చంద్రబాబుకు ఈడీ బిగ్ షాక్ | AP Skill Development Scam

AP Skill Development Scam

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈడీ  (ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పెద్ద షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) పథకం నిధుల దుర్వినియోగం కేసులో ఈడీ రూ. 23.54 కోట్ల  స్థిర, చర ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసు కింద మనీ లాండరింగ్ చట్టం (PMLA) 2002 ప్రకారం చర్యలు తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పథకం దుర్వినియోగం APSSDC Siemens ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఈడీ విచారణలో … Read more