అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | CM Revanth Reddy Sensational Comments on Allu Arjun

CM Revanth Reddy Sensational Comments on Allu Arjun

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ఆయన, ఈ అంశంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ మరణించిందని, ఆమె కొడుకు జీవితంపై పోరాటం చేస్తున్నాడని ప్రస్తావిస్తూ, అల్లు అర్జున్ చట్టపరమైన చర్యలపై తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. అల్లు అర్జున్ పై ఘాటైన వ్యాఖ్యలు “అల్లు అర్జున్ ఏం భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పోరాడి దేశాన్ని గెలిపించాడా?” అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర … Read more

తెలంగాణ ప్రజలకు జనవరి నుండి సన్న బియ్యం పంపిణీ | Telangana Govt Announces Fine Rice Distribution from January

Telangana Govt Announces Fine Rice Distribution from January

తెలంగాణ ప్రభుత్వం జనవరి నుండి తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ఈ ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే హాస్టల్స్, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేపట్టిన సర్కార్, ఇప్పుడు రేషన్ కార్డు దారుల కోసం ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. అవసరమైన సన్న బియ్యం నిల్వలు ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అమలు చేసేందుకు 25 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమని ప్రభుత్వం అంచనా … Read more

మూసీ నది నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు | Double Bedroom Houses for Musi River Residents

Double Bedroom Houses for Musi River Residents

పేదలకు కొత్త ఇళ్లు – ఆక్రమిత ప్రాంతాలపై చర్యలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మూసీ నది పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16,000 పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశాలు జారీ చేయబడింది. ఈ ప్రాంతంలో నివసించే పేదలకు ప్రభుత్వం గతంలో మౌలిక సదుపాయాలు అందించింది. ఇప్పుడు, ఆక్రమణలను తొలగించి వారికి పునరావాసం కల్పించడం ప్రారంభమైంది. అక్రమ భవనాలు తొలగించే ముందు, ఆయా … Read more

తెలంగాణలో కొత్త సైబర్ మోసం: 75 ఏళ్ల వృద్ధుడు నుండి 13 కోట్లు కొట్టేసారు | 75-Year-Old Loses ₹ 13 Crore in Telangana

75-Year-Old Loses ₹ 13 Crore in Telangana

Telangana Cyber Scam తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చరిత్రలో అత్యంత పెద్ద సైబర్ ఆర్థిక మోసం ఇది. ఈ ఘటనలో, 75 ఏళ్ల వృద్ధుడు రూ. 13 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితుడు పబ్లిక్ సెక్టార్ యూనిట్‌లో సీనియర్ మేనేజర్‌గా పదవీ విరమణ పొందారు. వివరాల ప్రకారం, జూలై 1న ఆయనకు వాట్సాప్ ద్వారా పెట్టుబడులకు సంబంధించిన ఒక ప్రతిపాదన వచ్చింది. 10 రోజుల్లోనే మోసగాళ్ల చూపిన లాభాల ప్రలోభంతో రూ. 4 కోట్లు పెట్టుబడి పెట్టారు. … Read more