తెలంగాణ ప్రజలకు జనవరి నుండి సన్న బియ్యం పంపిణీ | Telangana Govt Announces Fine Rice Distribution from January

Telangana Govt Announces Fine Rice Distribution from January

తెలంగాణ ప్రభుత్వం జనవరి నుండి తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ఈ ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే హాస్టల్స్, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేపట్టిన సర్కార్, ఇప్పుడు రేషన్ కార్డు దారుల కోసం ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. అవసరమైన సన్న బియ్యం నిల్వలు ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అమలు చేసేందుకు 25 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమని ప్రభుత్వం అంచనా … Read more