రైతుల భూముల విషయంలో ప్రభుత్వం తీరుపై ఈటెల రాజేందర్ ఆగ్రహం | Etela Rajender Slams Government Over Farmers Land Issues

Etela Rajender Slams Government Over Farmers' Land Issues

కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూముల విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 50 లక్షల రూపాయల విలువైన భూములను 10 లక్షల రూపాయల కింద తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు జనసామాన్యంలో ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ తీరుపై ఈటెల విమర్శలు “ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం ఒకటైతే, బడా కంపెనీలకు అప్పజెప్పడం వేరే సంగతి,” అంటూ ఈటెల రాజేందర్ ఆరోపించారు. భూముల విషయంలో రైతుల … Read more

రైతులను ఇబ్బందిపెట్టేవారికి రేవంత్ రెడ్డి కఠిన హెచ్చరిక | CM Revanth Reddy Issues Key Orders on Paddy Procurement

CM Revanth Reddy Issues Key Orders on Paddy Procurement

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. “రైతులను వేదించే వారు ఎవరైనా ఎస్సెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద కూడా చర్యలు తీసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవలి కాలంలో రైతులను వేధించే సంఘటనలు చోటుచేసుకోవడంతో సీఎం ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఎక్కడైనా ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుని … Read more

మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం అంటున్న కేసీఆర్ | KCR Statement We Will Return to Power

KCR Statement We Will Return to Power

ఎర్రవల్లిలో పాలకుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి జిల్లాలో ప్రజలు మళ్లీ మన ప్రభుత్వాన్ని అధికారం లోకి తీసుకురావాలని భావిస్తున్నారు” అని పేర్కొన్నారు. ఆయన ధీమా వ్యక్తం చేస్తూ, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 100 శాతం అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు కేసీఆర్ -“ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 11 నెలలు అవుతోంది, కానీ … Read more

పోలీసుల దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్య | Man Commits Suicide Due to Police Misbehaviour

Man Commits Suicide Due to Police Misbehaviour

మెదక్:  మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామంలో తలారి కిషన్ అనే వ్యక్తి తన ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం, అక్కడ దురుసుగా ప్రవర్తించిన పోలీసులు, చివరికి ఆత్మహత్యకు దారితీసింది. ఈ విషాదం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కిషన్‌పై దురుసు ప్రవర్తన మంగళవారం రాత్రి తన ఫోన్ పోయినదంటూ అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన కిషన్, పోలీసుల దృష్టిలో తమ బాధ్యతను చెప్పుకునే స్థాయిలో కనిపించలేదు. … Read more

హైడ్రా వేధింపులు తాళలేక కూకట్‌పల్లి మహిళ ఆత్మహత్య | Kukatpally Woman Committed Suicide Due to Hydra Harassments

Kukatpally Woman Committed Suicide Due to Hydra Harassments

కూకట్‌పల్లి లో విషాదం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. యాదవ బస్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మహిళ హైడ్రా కూల్చివేత‌ల వేధింపులతో మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని శోక‌సంద్రంలో ముంచెత్తింది. బుచ్చమ్మకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు, వారికి కట్నంగా మూడు ఇండ్లు రాసిచ్చింది. కానీ హైడ్రా అధికారులు ఈ ఇండ్లు ఖాళీ చేయాలంటూ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. దీనికి భయపడి, తన జీవిత … Read more

న్యాయం కోసం రోడ్డెక్కిన తెలంగాణ పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు | Telangana Gurukul Students Protest for Good Food and Facilities

Telangana Gurukul Students Protest for Good Food and Facilities

రాష్టం రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. పాఠశాలలో సిబ్బంది కూరలతో భోజనం చేస్తుండగా, విద్యార్థులకు పురుగులు పడిన అన్నం, కారం మాత్రమే వడ్డించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. పురుగుల అన్నం, కారం భోజనం విద్యార్థులు చెబుతున్నట్లు, వారికి ఆహారం రూపంలో పురుగులు పడ్డ అన్నం, కారం మాత్రమే పెట్టిస్తున్నారు. దీనిపై విద్యార్థులు ప్రశ్నిస్తే, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా “ఇంటి నుంచి తెచ్చుకోండి” అని సమాధానం … Read more

సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కిషన్ రెడ్డి | Kishan Reddy Wrote a Letter to CM Revanth Reddy

Kishan Reddy wrote a letter to CM Revanth Reddy

గ్రామీణ పేదలకు ఇళ్లు కల్పించే లక్ష్యంతో రూపొందించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం అమలులో కేంద్ర ప్రభుత్వానికి చురుగ్గా సహకరించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరణాత్మక లేఖ రాశారు. ఈ పథకం కోసం 2018 సర్వేలో తెలంగాణ పాల్గొనలేదని, దీని వల్ల చాలా మంది గ్రామీణ ప్రాంత నివాసితులు ఇళ్ల ప్రయోజనాలను పొందలేకపోతున్నారని రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు అర్హులైన గృహనిర్మాణ … Read more