టీడీపీ కార్యాలయ దాడి కేసులో సజ్జల విచారణ | Sajjala Interrogated in TDP Office Attack Case
మంగళగిరి: టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ కీలక నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విచారణ కొనసాగుతోంది. నిన్నమంగళగిరి రూరల్ పోలీసులు సజ్జలను ప్రశ్నించారు. కేసులో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు ఉండడంతో సజ్జలకు నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. దీననుసరించి, సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నమంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. సజ్జలకు 38 ప్రశ్నలు: గుర్తు లేదన్న సమాధానాలు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడి … Read more