రైతులను ఇబ్బందిపెట్టేవారికి రేవంత్ రెడ్డి కఠిన హెచ్చరిక | CM Revanth Reddy Issues Key Orders on Paddy Procurement

CM Revanth Reddy Issues Key Orders on Paddy Procurement

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. “రైతులను వేదించే వారు ఎవరైనా ఎస్సెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద కూడా చర్యలు తీసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవలి కాలంలో రైతులను వేధించే సంఘటనలు చోటుచేసుకోవడంతో సీఎం ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఎక్కడైనా ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుని … Read more

పండగ వేళ రైతు గోస వినబడడం లేదా? | Telangana Farmers Suffering During Festive Seasons

Telangana Farmers Suffering During Festive Seasons

రాష్ట్రవ్యాప్తంగా దసరా, దీపావళి పండగల సందడిలో ప్రజలు మునిగిపోతున్న వేళ, రైతులు మాత్రం తమ ధాన్యం కొనుగోలు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సందర్భంలో BRS నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. “రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి నిలిపి వేదన అనుభవిస్తుంటే, మీరు రాజకీయాల్లో ఎంతకాలం మునిగిపోతారు?” అంటూ ప్రతిపక్షం గళమెత్తింది. పండగల వేళ రైతుల గోస వినిపించదా? పండగల సమయంలోనూ పంట రేటు అందక, ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న … Read more