వరద నష్టపరిహారం పెంచాలని విజయవాడ ఆటో కార్మికుల డిమాండ్ | Vijayawada Auto Workers Are Demanding for Higher Flood Compensation
విజయవాడ: వరదల కారణంగా ఆటోకార్మికులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం అందిస్తున్న ₹10,000 సహాయం సరిపోదని ఆటో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. లెనిన్ సెంటర్ లో ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డ్రైవర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ సహాయం పట్ల అసంతృప్తి “మా నష్టం చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రభుత్వం కేవలం ₹10,000 ఇస్తామని ప్రకటించడం అన్యాయం. ప్రతి ఆటోకూ కనీసం ₹25,000 ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుతున్నాం” అని కార్మికులు … Read more