కన్ను బాగుచెయ్యమంటే ప్రాణం తీసేసిన వైద్యులు | Doctors Took Baby Life Instead of Treating Her Eye

Doctors Took Baby Life Instead of Treating Her Eye

హైదరాబాద్ (తాజావార్త): హైదరాబాద్ హబ్సిగూడాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల హన్విక ప్రాణాలు కోల్పోయింది. కంటి గాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన పాప, మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన ఆనంద్ కంటి ఆసుపత్రిలో జరిగింది. ఘటన వివరాలు తొరూరికి చెందిన రవి, మౌనిక దంపతుల కుమార్తె హన్విక ఇంటి ముందు ఆడుకుంటుండగా కర్ర ముక్క కంట్లో గుచ్చుకుంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన చందానగర్ లోనిఆనంద్ఐ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ కంటి … Read more

గాంధీ ఆసుపత్రిలో మరణాలు, వైద్యుల నిర్లక్ష్యం పై ఆరోపణలు | Increased Patient Deaths in Gandhi Hospital

Increased patient deaths in Gandhi Hospital

తెలంగాణలోని గాంధీ ఆసుపత్రిలో, ఆగస్టు నెలలో 48 మంది పసిపిల్లలు, 14 మంది గర్భిణీ స్త్రీలు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ మరణాలకు కారణంగా వైద్యుల నిర్లక్ష్యం మరియు పౌష్టికాహార లోపం ఉన్నట్లు తెలుస్తోంది. 15 రోజులుగా ఈ వివరాలు బయటకు రాకుండా ప్రభుత్వం దాచిపెట్టినప్పటికీ, కొన్ని న్యూస్ ఛానల్ మీడియా వాళ్ళు ఈ వార్తలను సేకరించారు. గత ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లు, కేసీఆర్ కిట్లు అందించడాన్ని ఆపేయడం వల్ల పసిపిల్లలు బరువు … Read more