మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన హీరో నాగార్జున గారు | Nagarjuna Files Defamation Case Against Minister Konda Surekha
తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకునేందుకు కోర్టు దారి పట్టిన నాగార్జున ప్రముఖ నటుడు నాగార్జున, కాంగ్రెసు నాయకురాలు కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసినట్లు సమాచారం. కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆమె వ్యాఖ్యలు నాగార్జున కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపిస్తూ, నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. సినీ ఇండస్ట్రీలోకి పాకిన వివాదం కొండా సురేఖపై … Read more