1000 కోట్ల భూ కుంభకోణానికి సహకరించిన మాజీ కలెక్టర్ | 1000 Crore Land Scam in Ranga Reddy District
రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 25 (తాజావార్త): రంగారెడ్డి జిల్లాలో మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో భూముల కేటాయింపులపై ఈడీ విచారణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విచారణలో ప్రభుత్వం కు చెందిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అనుమానాస్పద రీతిలో బదలాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ భూముల కేటాయింపులపై వివాదం ఈడీ అధికారుల విచారణ ప్రకారం, సుమారు 42 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ల ద్వారా కేటాయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో డాక్యుమెంట్లు తప్పుదోవ పట్టించబడి … Read more