ప్రభుత్వం హామీలను విస్మరించిందని ఆశా వర్కర్ల ఆరోపణ | Asha Workers Fires on AP Govt
ఆశా వర్కర్లు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. వీరి సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోలు జారీ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఆశా వర్కర్ల ఆవేదన ఆశా వర్కర్లు తమకు కనీస వేతనం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. తమకు 26,000 రూపాయల కనీస వేతనం, 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు, మెటర్నిటీ సెలవులు వంటి … Read more