మూసీ పరివాహ ప్రాంతాల్లో బీజేపీ నేతల బస్తీ నిద్ర కార్యక్రమం| BJP Leaders Basti Nidra

BJP Leaders Basti Nidra

మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇళ్లకు భరోసా ఇవ్వడం లక్ష్యంగా బీజేపీ చేపట్టిన “మూసీ బస్తీ నిద్ర” కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తులసిరామ్ నగర్ బస్తీలో రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకత్వంలోని 20 మంది ప్రముఖులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాల్గొన్నారు. స్థానికులతో కిషన్ రెడ్డి భేటీ కిషన్ రెడ్డి బస్తీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు … Read more

కోల్‌కతాలో హై టెన్షన్, విద్యార్ధులపై కాల్పులు | Student Rally Turns Violent in Kolkata

Student Rally Turns Violent in Kolkata

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా రణరంగంగా  మారింది. కోల్‌కతా మహిళా డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు “నాబన్న అభిజన్” అనే ర్యాలీ ని మంగళవారం జరిపారు. ఈ ర్యాలీ సందర్భంగా సచివాలయాన్ని ముట్టడి వేయాలని విద్యార్థులు వేలాదిగా కదిలారు. పోలీసులు బారికేడ్లు వేసిన విద్యార్థులు వాటిని తీసివేసి సచివాలయాన్ని ముట్టడి వేయబోతుంటే వాళ్ళను అడ్డుకోవడానికి పోలీసులు ఏమి చేయలేక వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ మరియు లాఠీ ఛార్జీలను ప్రయోగించారు.దీనితో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. … Read more