అనాధ పిల్లలకు ఆదుకునేలా కొత్త పధకం ప్రవేశపెట్టనున్న చంద్రబాబు | CM Chandrababu Naidu Announced New Pension for Orphans

CM Chandrababu Naidu Announced New Pension for Orphans

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లాల కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లల సంక్షేమంపై ప్రాధాన్యతనిచ్చారు. తల్లి ప్రసవ సమయంలో లేదా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన పిల్లల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. అనాధల మేలు కొరకు పెన్షన్ పథకం వివరణలో, బాపట్ల జిల్లా కలెక్టర్ ఇలాపేర్కొన్నారు, “ప్రస్తుత మిషన్ వాత్సల్య పథకంలో మూడు సంవత్సరాల పాటు అనాధ పిల్లలకు రూ.4000 వరకు పెన్షన్ అందించే ఏర్పాటు … Read more

6 లక్షల పించన్లు రద్దు చేయనున్న ప్రభుత్వం | Government Plans to Cancel 6 Lakh Pensions

Government Plans to Cancel 6 Lakh Pensions

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా పొందిన పించన్లను తొలగించేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై కీలక చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పించన్ల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు: పించన్ల రద్దు కడప జిల్లాలో 3700 అనుమానాస్పద కేసులు పరిశీలించగా, దాదాపు 90% ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్లు తేలిందని కలెక్టర్లు తెలిపారు. … Read more

టమాటా ధరల పతనం రైతుల ఆవేదన | Tomato Prices Crash to 1 Rupee per KG

Tomato Prices Crash to 1 Rupee per KG

పత్తికొండలో టమాటా ధరలు ఒక్కసారిగా పతనమై కిలో 1 రూపాయికి చేరడం రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది. సోమవారం పత్తికొండ మార్కెట్ లో కిలో టమాటా ధర గణనీయంగా పడిపోయింది. ఇది రైతులు ఊహించని పరిణామం గా మారింది. గత కొన్ని నెలలుగా ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు పరిస్థితి తీవ్రంగా మారింది. ధరలు అంగీకరించలేని స్థాయికి ఆక్టోబర్ 7న కర్నూలు రైతు బజార్ లో టమాటా ధర ₹50 ఉన్నది. అయితే, డిసెంబర్ 1 … Read more

ఏపీ ప్రభుత్వం 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం | AP Government Implements ESMA on 104 Employees

AP Government Implements ESMA on 104 Employees

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇన్ని రోజులైనా కార్మికులను పట్టించుకోకపోవడంతో వాలంటీర్లు, ఆశావర్కర్లు, 104 ఉద్యోగులు ఇలాంటి అన్ని రకాల కార్మికులు నిరసనలు చేపడుతున్నారు. ప్రస్తుతం 104 ఉద్యోగుల నిరసనలు ప్రభుత్వ చర్యలకు దారితీశాయి. రాష్ట్ర ప్రభుత్వం 104 ఉద్యోగులపై ఎస్మా (ESMA) ప్రయోగం చేసింది అందువలన ఈ సమస్య మరింత పెద్దదిగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో గతంలోనే 104 ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 26 నుండి … Read more

ప్రజల అభిప్రాయాల సేకరణకు  సిద్ధమైన కూటమి ప్రభుత్వం | AP Govt Ready for Public Opinion Collection Using IVRS

AP Govt Ready for Public Opinion Collection Using IVRS

కూటమి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పొందడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVRS) సిస్టంను వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా పథకాలలో మార్పులు చేయాలని నిర్ణయించారు. పెన్షన్ పథకం పై ప్రత్యేక దృష్టి ఇంటింటికి పెన్షన్లు అందుతున్నాయా? దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీపై ఇబ్బందులెవరైనా ఎదుర్కొంటున్నారా? వంటి ప్రశ్నల ద్వారా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. నూతన పాలసీలపై ప్రజల స్పందన సర్కారు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం, మద్యం … Read more

రోడ్లను అవుట్సోర్స్ చేసి టోల్ వసూలు చేయనున్న చంద్రబాబు | Chandrababu Shocking New Plan for AP Roads

Chandrababu Shocking New Plan for AP Roads

రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి అవుట్ సోర్సింగ్ విధానం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. జాతీయ రహదారుల తరహా మోడల్ చంద్రబాబు మాట్లాడుతూ, జాతీయ రహదారుల తరహాలోనే రోడ్ల నిర్మాణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తామని చెప్పారు. ఈ ఏజెన్సీలు టోల్ చార్జీల ద్వారా తమ పెట్టుబడులను తిరిగి పొందుతాయని పేర్కొన్నారు. అయితే, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లపై టోల్ వసూలు చేయబోమని స్పష్టం చేశారు. ప్రధానంగా కార్లు, లారీలు, … Read more

ఆర్టీసీ ఉన్నత ఉద్యోగులకు చంద్రబాబు బంపర్ ఆఫర్ | Gazetted Status for RTC High Cader Employees

Gazetted Status for RTC High Cader Employees

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉన్నత ఉద్యోగులకు గెజిటెడ్ హోదా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. పూర్వం జగన్ గారు చేసిన మంచి పని గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు RTC ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించి ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు … Read more

చంద్రబాబుకు NSG కమాండోల భద్రత కట్‌ | NSG Commandos Security cancel for Chandrababu

NSG Commandos Security cancel for Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్రం నుంచి అనూహ్యమైన షాక్ వచ్చింది. 2003 నుండి చంద్రబాబు పొందుతున్న NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండో భద్రతను కేంద్రం ఉపసంహరించింది. ఈ భద్రత అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న రాజకీయ ప్రముఖులకు మాత్రమే అందించబడుతుంది. సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో Z+ భద్రత NSG కమాండోలను తొలగించినప్పటికీ, చంద్రబాబుకు ఇప్పటికీ Z+ కేటగిరీ భద్రత అందించబడుతుంది. ఈ భద్రతను సీఆర్‌పీఎఫ్ కమాండోలు కొనసాగిస్తారు. NSG కమాండోలకు అత్యుత్తమ శిక్షణ ఉంటే, సీఆర్‌పీఎఫ్ … Read more

నందిగం సురేష్ ఆరోగ్యం విషయమై ఆందోళన చెందుతున్న భార్య | Nandigam Suresh in Terrible Conditions in Jail

Nandigam Suresh in Terrible Conditions in Jail

సురేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నందిగం సురేష్ గారు గత 25 రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు షుగర్ స్థాయి క్షీణించడంతో పాటు కళ్ల చుట్టూ ఇన్ఫెక్షన్ ఏర్పడింది. ఆయనకు సరైన వైద్య సేవలు అందించకుండా, కేవలం చాక్లెట్, పంచదార వంటివి ఇచ్చి ఆరోగ్య పరిస్థితి నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని తన భార్య మీడియాతో చెప్పారు. అన్యాయంగా కేసులు పెట్టి భర్తను ఇబ్బంది పెడుతున్నారని ఆమె అన్నారు. తన భర్త ఎటువంటి నేరం చేయలేదని, ఒకవేళ … Read more

కలెక్టరేట్ ను ముట్టడించిన విజయవాడ వరద బాధితులు | Vijayawada Flood Victims Protest at Collectorate

Vijayawada Flood Victims Protest at Collectorate

సింగనగర్ వరద బాధితులు విజయవాడ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఆందోళనకు దిగారు. తమకు వరద నష్టపరిహారం చెల్లించకపోవడం పట్ల బాధితులు ఆగ్రహంతో ఉన్నారు. బాధితులంతా తమ ఇళ్లల్లో జరిగిన నష్టాన్ని ఫోటోల ద్వారా చూపిస్తూ, న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద డిమాండ్ చేస్తున్నారు. బాధితులలో ఒకరు మాట్లాడుతూ, “మాది న్యూ రాజరాజస్పేట. ఆదివారం వరదలు రాగా, ఇంట్లో లేకపోవడం వల్ల మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. మా ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఇంజినీరింగ్ సర్టిఫికెట్స్ లాంటి వస్తువులు … Read more