ధోని ఈ సంవత్సరం ఐపీఎల్ ఆడుతున్నాడా? | MS Dhoni Playing in IPL 2025

MS Dhoni Playing in IPL 2025

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ ఏడాది కూడా ఐపీఎల్ లో అడుగుపెట్టబోతున్నట్టు తాజా సంకేతాలు అందించారు. ఐపీఎల్ సీజన్ 2024లో మరికొన్ని నెలల పాటు ఆటను ఆస్వాదించాలని ధోని భావిస్తున్నట్టు చెప్పాడు. అభిమానుల కోసం ధోని మరోసారి ఫిట్‌నెస్ పై శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. CSK మేనేజ్‌మెంట్ సమావేశంలో కీలక నిర్ణయం అక్టోబర్ 29-30 తేదీల్లో జరిగే CSK మేనేజ్‌మెంట్ సమావేశానికి ధోని హాజరవనున్నారు. రిటెన్షన్ జాబితా సమర్పణకు అక్టోబర్ 31 వరకు గడువు … Read more