మూడు ప్రధాన సమస్యలపై డిసెంబరు నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట | YSRCP Gears Up for Major Protests on Key Issues

YSRCP Gears Up for Major Protests on Key Issues

రాష్ట్రంలో ముఖ్యమైన మూడు సమస్యలపై వైస్సార్సీపీ గట్టి ఉద్యమానికి సిద్ధమవుతోంది. రైతుల సమస్యలు, కరెంటు చార్జీల పెరుగుదల, విద్యార్థుల ఫీజు రీఇంబర్స్మెంట్ అంశాలపై ఈ ఉద్యమం కొనసాగనుంది. డిసెంబర్ 11న, 27న, మరియు జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు, ర్యాలీలు నిర్వహించనున్నట్టు వైస్సార్సీపీ ప్రకటించింది. రైతుల సమస్యలపై డిసెంబర్ 11న ఉద్యమం డిసెంబర్ 11న అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద వైస్సార్సీపీ రైతులతో కలిసి ర్యాలీలు నిర్వహించనుంది. ధాన్యం సేకరణలో అన్యాయం, కనీస మద్దతు ధర, … Read more

ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచుతున్న చంద్రబాబు | Electricity Charges Increasing in Andhra Pradesh

Electricity Charges Increasing in Andhra Pradesh

చంద్రబాబు సర్కార్ విద్యుత్ ఛార్జీలను దాదాపు 40% పెంచేందుకు కసరత్తు చేస్తోంది. రూ.6 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే వివాదంపై చంద్రబాబు గారు తీవ్రంగా వ్యతిరేకించిన మాట అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ హయాంలో డిస్కంలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలో ఇబ్బందులు ఉన్నాయని విద్యుత్ ఛార్జీల పెంపునకు శ్రీకారం చుట్టగా, చంద్రబాబు గారు దానిని తీవ్రంగా విమర్శించారు. ఆ … Read more

కరెంటు చార్జీల పెంపును అడ్డుకుంటాం అంటున్న KTR | KTR Against Electricity Price Hike in Telangana

KTR Against Electricity Price Hike in Telangana

తెలంగాణ: తెలంగాణలో విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది ప్రజలపై భారమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో జరిగిన విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడుతూ, గత పది సంవత్సరాలు రాష్ట్రం కోసం స్వర్ణయుగం లా నడిచిందని, కానీ ఈ పది నెలలు కష్టకాలమని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ పథకం కేటీఆర్‌ చెప్పినట్లుగా తమ హయాంలో రైతులకు ఎలాంటి కరెంటు భారాలు పడకుండా ఉచితంగా … Read more