న్యాయం కోసం రోడ్డెక్కిన తెలంగాణ పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు | Telangana Gurukul Students Protest for Good Food and Facilities
రాష్టం రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. పాఠశాలలో సిబ్బంది కూరలతో భోజనం చేస్తుండగా, విద్యార్థులకు పురుగులు పడిన అన్నం, కారం మాత్రమే వడ్డించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. పురుగుల అన్నం, కారం భోజనం విద్యార్థులు చెబుతున్నట్లు, వారికి ఆహారం రూపంలో పురుగులు పడ్డ అన్నం, కారం మాత్రమే పెట్టిస్తున్నారు. దీనిపై విద్యార్థులు ప్రశ్నిస్తే, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా “ఇంటి నుంచి తెచ్చుకోండి” అని సమాధానం … Read more