షిప్ ని సీజ్ చెయ్యడం కుదరదు అన్న కస్టమ్స్ అధికారులు | Pavan Kalyan Seize the ship Controversary

Pavan Kalyan Seize the ship Controversary

కాకినాడ పోర్టు సమీపంలో అక్రమ రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 650 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి, అధికారులను విమర్శిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై ఆగ్రహం పవన్ కళ్యాణ్ ఘటన స్థలానికి చేరుకున్న వెంటనే లోకల్ ఎమ్మెల్యే కొండబాబును పరోక్షంగా హెచ్చరించారు. “ఇలా స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? కంటైనర్లలో ఏముందో చూసే బాధ్యత … Read more