రైతుల భూముల విషయంలో ప్రభుత్వం తీరుపై ఈటెల రాజేందర్ ఆగ్రహం | Etela Rajender Slams Government Over Farmers Land Issues

Etela Rajender Slams Government Over Farmers' Land Issues

కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూముల విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 50 లక్షల రూపాయల విలువైన భూములను 10 లక్షల రూపాయల కింద తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు జనసామాన్యంలో ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ తీరుపై ఈటెల విమర్శలు “ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం ఒకటైతే, బడా కంపెనీలకు అప్పజెప్పడం వేరే సంగతి,” అంటూ ఈటెల రాజేందర్ ఆరోపించారు. భూముల విషయంలో రైతుల … Read more