అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందా? | Allu Arjun Arrest Over Sandhya Theatre Tragedy

Allu Arjun Arrest Over Sandhya Theatre Tragedy

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన పుష్ప 2 కథానాయకుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ఆయన రేవంత్ రెడ్డి రెండు వ్యక్తుల మృతికి కారణమని ఆరోపిస్తూ, ముందుగా ఆయన్నే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అరెస్ట్ ఎందుకు చేసారంటే? పుష్ప 2 ప్రమోషన్ సందర్భంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో … Read more

పండగ వేళ రైతు గోస వినబడడం లేదా? | Telangana Farmers Suffering During Festive Seasons

Telangana Farmers Suffering During Festive Seasons

రాష్ట్రవ్యాప్తంగా దసరా, దీపావళి పండగల సందడిలో ప్రజలు మునిగిపోతున్న వేళ, రైతులు మాత్రం తమ ధాన్యం కొనుగోలు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సందర్భంలో BRS నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. “రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి నిలిపి వేదన అనుభవిస్తుంటే, మీరు రాజకీయాల్లో ఎంతకాలం మునిగిపోతారు?” అంటూ ప్రతిపక్షం గళమెత్తింది. పండగల వేళ రైతుల గోస వినిపించదా? పండగల సమయంలోనూ పంట రేటు అందక, ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న … Read more

కరెంటు చార్జీల పెంపును అడ్డుకుంటాం అంటున్న KTR | KTR Against Electricity Price Hike in Telangana

KTR Against Electricity Price Hike in Telangana

తెలంగాణ: తెలంగాణలో విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది ప్రజలపై భారమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో జరిగిన విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడుతూ, గత పది సంవత్సరాలు రాష్ట్రం కోసం స్వర్ణయుగం లా నడిచిందని, కానీ ఈ పది నెలలు కష్టకాలమని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ పథకం కేటీఆర్‌ చెప్పినట్లుగా తమ హయాంలో రైతులకు ఎలాంటి కరెంటు భారాలు పడకుండా ఉచితంగా … Read more

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన హీరో నాగార్జున గారు | Nagarjuna Files Defamation Case Against Minister Konda Surekha

Nagarjuna Files Defamation Case Against Minister Konda Surekha

తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకునేందుకు కోర్టు దారి పట్టిన నాగార్జున ప్రముఖ నటుడు నాగార్జున, కాంగ్రెసు నాయకురాలు కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసినట్లు సమాచారం. కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆమె వ్యాఖ్యలు నాగార్జున కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపిస్తూ, నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. సినీ ఇండస్ట్రీలోకి పాకిన వివాదం కొండా సురేఖపై … Read more

KTR పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు | Konda Surekha Shocking Comments On KTR

Konda Surekha Shocking Comments On KTR

మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ గారు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ మాట్లాడుతూ, సమంత-నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. నాగార్జున గారి స్పందన ఇందుకు హీరో నాగార్జున ఘాటుగా స్పందించారు. “మీ రాజకీయాల కోసం మా కుటుంబాన్ని లాగొద్దు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి. ఈ … Read more

తెలంగాణ ప్రభుత్వ మాజీ డిజిటల్ డైరెక్టర్ దిలీప్ కొణతం అక్రమ అరెస్ట్ | Former Digital Director of Telangana Govt Taken into Custody

Former Digital Director of Telangana Govt Taken into Custody

తెలంగాణ మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దిలీప్ కొణతం అరెస్టు చెందారు. పోలీసులు అతన్ని నిర్బంధించడానికి గల కారణాలు కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. దిలీప్ గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దిలీప్ అరెస్ట్‌ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (కేటీఆర్) ఈ అరెస్టును అసంబద్ధమైనది, అన్యాయమైనదిగా అభివర్ణించారు. కేటీఆర్ మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నం … Read more

మహబూబ్ నగర్ లో పేదల ఇళ్లను కూల్చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం | Revanth Reddy Government Demolished the Houses of the Poor in Mahabubnagar

Revanth Reddy Government Demolished the Houses of the Poor in Mahabubnagar

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని “హైడ్రా” పేరుతో కొనసాగుతున్న కూల్చివేతలపై తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఇటీవల, హైడ్రా బృందం మహబూబ్‌నగర్‌లోని క్రిస్టియన్ పల్లి ఆదర్శ్ నగర్ లో కూల్చివేతలను నిర్వహించి పేద నివాసితుల ఇళ్లను కూల్చివేసింది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తెల్లవారుజామున ఈ చర్య జరగడంతో నివాసితులు తమ వస్తువులను తీసుకొనే అవకాశం లేకుండా పోయింది. దాదాపు 75 గృహాలు కూల్చివేయబడ్డాయి, వీటిలో 25 వికలాంగులకు చెందినవి, ఈ బలహీన కుటుంబాలు … Read more