కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగి 165 మంది మృతి | Kerala Wayanad Landslide News
కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 165కి చేరుకుంది. 131 మంది ఆసుపత్రిలో ఉండగా, 220 మంది అదృశ్యమయ్యారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల సమయంలో ముండక్కై, చురల్మల, అత్తమాల, నూల్పుజా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు, వంతెనలు, రోడ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. అర్థరాత్రి వరకు, … Read more