అనాధ పిల్లలకు ఆదుకునేలా కొత్త పధకం ప్రవేశపెట్టనున్న చంద్రబాబు | CM Chandrababu Naidu Announced New Pension for Orphans

CM Chandrababu Naidu Announced New Pension for Orphans

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లాల కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లల సంక్షేమంపై ప్రాధాన్యతనిచ్చారు. తల్లి ప్రసవ సమయంలో లేదా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన పిల్లల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. అనాధల మేలు కొరకు పెన్షన్ పథకం వివరణలో, బాపట్ల జిల్లా కలెక్టర్ ఇలాపేర్కొన్నారు, “ప్రస్తుత మిషన్ వాత్సల్య పథకంలో మూడు సంవత్సరాల పాటు అనాధ పిల్లలకు రూ.4000 వరకు పెన్షన్ అందించే ఏర్పాటు … Read more

ట్రాఫిక్ నియమాల అమలులో నిర్లక్ష్యం పట్ల హైకోర్టు ఆగ్రహం | AP High Court Serious On Police

AP High Court Serious On Police

ట్రాఫిక్ చలాన్ చెల్లించనివారి ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ట్రాఫిక్ చలాన్‌ చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడంతో, చట్టాలు అమలు చేయడంలో పోలీసుల బాధ్యతారాహిత్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్ వెళ్లేవారు సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటున్నారు? “ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు చేరగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు. ఇది ఏపీ ట్రాఫిక్ నియమాల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం,” అని కోర్టు పేర్కొంది. … Read more