జనాల్ని భయపెట్టేవాడు ఏం నాయకుడు అని ప్రశ్నించిన అఖిలేష్ యాదవ్ | Akhilesh Yadav Counter to CBN

జగన్ ఢిల్లీ ధర్నా జగన్ ఢిల్లీ ధర్నా కు మద్దతుగా సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ గారు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటోలను అలాగే వైస్సార్సీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల వీడియోలను చూసారు. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను జగన్ గారిని తనను ఈ ధర్నాకు పిలిచినందుకు అభినందింస్తున్నాను. ఈ ధర్నాకు రాకపోతే నేను నిజాన్ని తెలుసుకోకపోతాను అన్నారు. రాజకీయాలలో ఒక నాయకుడు ఒకసారి గెలుస్తాడు ఒక్కక్కసారి ఓడిపోతాడు. నేను ఈ వీడియోస్ … Read more