జనసేన నేతతో కాళ్లు పట్టించిన టీడీపీ నేతలు | TDP People Attacked on Janasena Leader

TDP People Attacked on Janasena Leader

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ, జనసేన నేతల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర దుమారం రేపింది. వినాయక చవితి సందర్భంగా మచిలీపట్నం పరాసుపేటలో కూటమి పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేన నాయకుల పేర్లు లేకపోవడం వల్ల వివాదం తలెత్తింది. జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావులు తమ పేర్లు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ బ్యానర్‌ను చించివేశారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా టీడీపీ నేతలు నాని ఇంటికి వెళ్లి దాడి చేశారు. … Read more