తెలంగాణలో కొత్త సైబర్ మోసం: 75 ఏళ్ల వృద్ధుడు నుండి 13 కోట్లు కొట్టేసారు | 75-Year-Old Loses ₹ 13 Crore in Telangana
Telangana Cyber Scam తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చరిత్రలో అత్యంత పెద్ద సైబర్ ఆర్థిక మోసం ఇది. ఈ ఘటనలో, 75 ఏళ్ల వృద్ధుడు రూ. 13 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితుడు పబ్లిక్ సెక్టార్ యూనిట్లో సీనియర్ మేనేజర్గా పదవీ విరమణ పొందారు. వివరాల ప్రకారం, జూలై 1న ఆయనకు వాట్సాప్ ద్వారా పెట్టుబడులకు సంబంధించిన ఒక ప్రతిపాదన వచ్చింది. 10 రోజుల్లోనే మోసగాళ్ల చూపిన లాభాల ప్రలోభంతో రూ. 4 కోట్లు పెట్టుబడి పెట్టారు. … Read more