పండగ వేళ రైతు గోస వినబడడం లేదా? | Telangana Farmers Suffering During Festive Seasons
రాష్ట్రవ్యాప్తంగా దసరా, దీపావళి పండగల సందడిలో ప్రజలు మునిగిపోతున్న వేళ, రైతులు మాత్రం తమ ధాన్యం కొనుగోలు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సందర్భంలో BRS నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. “రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి నిలిపి వేదన అనుభవిస్తుంటే, మీరు రాజకీయాల్లో ఎంతకాలం మునిగిపోతారు?” అంటూ ప్రతిపక్షం గళమెత్తింది. పండగల వేళ రైతుల గోస వినిపించదా? పండగల సమయంలోనూ పంట రేటు అందక, ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న … Read more