రైలు ప్రయాణికులకు షాక్! ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులారా జాగ్రత్త | IRCTC Shocking Truth Revealed

IRCTC Shocking Truth Revealed

అక్టోబర్ 23, (తాజావార్త): రైలు ప్రయాణికులకు ఓ షాకింగ్ వార్త వెలుగు చూసింది. మీరు ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నప్పుడు ఉపయోగించే దుప్పట్లు నెలలో ఒక్కసారి మాత్రమే ఉతుకుతారట. ఇది చాలా మంది ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తోంది. రెగ్యులర్‌గా ఉపయోగించే బేడ్‌షీట్‌లు, పిల్లో కవర్లు ప్రతీ ప్రయాణం తర్వాత శుభ్రం చేస్తారు కానీ, దుప్పట్లను మాత్రం నెలకోసారి మాత్రమే శుభ్రపరుస్తారని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. RTI ద్వారా వెలుగులోకి వచ్చిన విషయాలు ప్రయాణికులలో ఒకరు సమాచార హక్కు … Read more