పవన్ కళ్యాణ్ పై మధురైలో కేసు నమోదు | Case Filed Against on Pawan Kalyan
తమిళనాడులోని మదురైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కేసు నమోదైంది. మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మదురై న్యాయవాది ఈ కేసును పెట్టారు. ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది. తిరుపతిలో జరిగిన ఒక సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రత్యక్షంగా ప్రతిస్పందనగా కనిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలు తిరుపతిలో జరిగిన ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సనాతన ధర్మాన్ని ఒక వైరస్తో పోలుస్తూ దాన్ని నాశనం … Read more