ప్రజలకు లక్షలలో నష్ట పరిహారం ఇచ్చిన కేరళ సీఎం, EMI లు కట్టించుకోవద్దని బ్యాంకు వారికి హెచ్చరిక | Kerala EMI News

Kerala CM Pinarayi Vijayan Extends Relief and Support to Flood-Hit Families

Kerala EMI News వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదుకునే చర్యలు చేపడుతున్నారు. ఆయన ప్రజలను సురక్షితంగా సహాయ శిబిరాలకు తరలించేలా చూస్తున్నారు. మరియు వారి భారాన్ని తగ్గించడానికి ఆర్థిక సహాయం అందించారు. కుటుంబాలు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి రూ. 4 లక్షలు మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMDRF) నుండి అదనంగా రూ. 2 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చారు. అలాగే 691 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10,000 … Read more

వయనాడ్ లో కొండచరియలు విరిగిన ప్రదేశాన్ని సందర్శించనున్న మోదీ | PM Modi to Visit Landslide-Hit Areas of Wayanad Today

Pm Modi to Visit Landslide-Hit Areas of Wayanad Today

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కేరళలోని వాయనాడ్‌లో పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడిన వాయనాడ్‌లో పరిస్థితిని ప్రధాని సమీక్షించనున్నారు. ఈ సమయంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ప్రధాని మోదీ తన పర్యటనలో శరణార్థి శిబిరాలను కూడా సందర్శించి. బాధితులను క్షతగాతులను కూడా పరామర్శించనున్నారు కన్నూర్ చేరిన మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనకు చేరుకున్నారు. ప్రధాని మోదీ కన్నూర్ విమానాశ్రయంలో దిగారు, అక్కడ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మరియు ముఖ్యమంత్రి … Read more

కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగి 165 మంది మృతి | Kerala Wayanad Landslide News

Kerala wayanad Landslide News

కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 165కి చేరుకుంది. 131 మంది ఆసుపత్రిలో ఉండగా, 220 మంది అదృశ్యమయ్యారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల సమయంలో ముండక్కై, చురల్‌మల, అత్తమాల, నూల్‌పుజా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు, వంతెనలు, రోడ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. అర్థరాత్రి వరకు, … Read more