ఈనాడు, ఆంధ్రజ్యోతిపై వైఎస్ జగన్ పరువునష్టం కేసు | YS Jagan defamation Case on Eenadu and Andhra Jyothi
మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై పరువు నష్టం కేసులు వేయనున్నట్లు ప్రకటించారు. మీడియా వారు తటస్థంగా వ్యవహరించడం లేదని, ప్రత్యేకంగా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ పత్రికలు తన పై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, దీనికి చట్టపరమైన పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మీడియా పై సీరియస్ ఆరోపణలు జగన్ గారు మాట్లాడుతూ, తాను పలు సార్లు సమగ్ర ఆధారాలతో నిజాలు అందుబాటులో ఉంచినప్పటికీ, కొన్ని … Read more