ప్రకాశం బ్యారేజీను ఢీకొట్టిన పడవలపై రేగిన రాజకీయ దుమారం | Prakasam Barrage Boat Accident

Prakasam Barrage Boat Accident

ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన బోట్ల ఢీకొట్టిన ప్రమాదం తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించింది. ఇటీవల కృష్ణా నదిలో ఐదు పెద్ద బోట్లు ప్రవాహంలో కొట్టుకొని ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రకాశం బ్యారేజీ 3 గేట్లకు నష్టం వాటిల్లింది. వైఎస్ఆర్‌సీపీ రంగులతో కూడిన ఈ పడవలు, పార్టీ నేతల అనుచరులకు చెందినవని ఆరోపణలు వినిపించాయి. పోలీసులు ఈ ఘటనలో వైసీపీ అనుచరులుగా చెబుతున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వైసీపీ నేతలు ఈ ఘటనకు … Read more